ఉత్తనూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం ధన్వంతరి జయంతి సందర్భంగా సాయంత్రం పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది.
ఉదయం సుప్రభాతసేవతో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. సాయంత్రం సకలజనుల సమక్షంలో పండితుల వేదమంత్రాల నడుమ ప్రారంభమై రాత్రి వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వారిని పుష్పపల్లకిని అధిరోహించారు. పల్లకిపై తిరు మాడవీధుల్లో స్వామి ఊరేగుతూ భక్తులను కనువిందు చేసారు స్వామివారు. పాల్గొన్న వేల మంది భక్తులు, గ్రామస్థులు
#uttanoorudhanvantarivenkateshwaraswamyvaaridevasthanam
#dhanvantari #uttanooru #ఉత్తనూరు #pulakurthithirumalreddy




No comments:
Post a Comment